Friday, April 10, 2020

214 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


Covid-19 Recruitment:-
కరోనా వైరస్ నియంత్రణ కోసం దక్షిణ మధ్య రైల్వే వారు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసారు. సెంట్రల్ హాస్పిటల్, లాలగూడ, సికింద్రాబాద్ ఆసుపత్రులలోని కోవిడ్ 19 వార్డులలో పనిచేసేందుకు 77 హాస్పిటల్ అటెండెంట్ల, 77 నర్సింగ్ సూపరింటెండెంట్లు, 7 ల్యాబ్ అసిస్టెంట్లు, 34 GDMO లు, 9 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  ఈ నెల 15 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎలాంటి రాతపరీక్షా లేకుండా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. పూర్తి వివరాల కొరకు  9701370624 ను సంప్రదించాలని తెలిపారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా 

వెబ్సైటు               :  www.scr.indianrailways.gov.in
దరఖాస్తు ఫీజు      :  లేదు 
చివరి తేదీ            :  ఏప్రిల్ 15 2020 

No comments:

Post a Comment